అమరచింత తండాలో మొసలి కలకలం
వనపర్తి జిల్లా అమరచింత పట్టణం సమీపంలోని తండాలో  మొసలి కలకలం రేపింది. పట్టణ శివారులోని పెద్దచెరువు నుంచి భారీసైజు మొసలి వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పశువుల కొట్టంలోకి వచ్చింది. పశువుల అరుపులకు స్థానికులు మొసలిని గుర్తించి తాళ్ల సాయంతో బంధించి విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. స్థానికుల సమాచారం మేరకు తండాకు…
సీఏఏపై భారత సుప్రీంకోర్టుదే నిర్ణయం
మోదీ సర్కార్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) భారత రాజ్యాంగానికనుగుణంగా ఉందా? లేదా? అన్న సం గతిని ఆ దేశ సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని ఐరోపా కమిషన్‌ ఉపాధ్యక్షురాలు, ఈయూ విదేశాంగ వ్యవహారాలు, భద్రతా విధానంపై ఉన్నతస్థాయి ప్రతినిధి హెలెనా డాలీ పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఐరోపా పార్లమెంట్‌లోని ఆర…
త‌ప్పుకోనున్న విప్రో సీఈవో
విప్రో సంస్థ సీఈవో, మేనేజింగ్ డైర‌క్ట‌ర్ అబిద‌లి నీముచ్‌వాలా త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్నారు.  ఈ విష‌యాన్ని ఆ కంపెనీ చెప్పింది.  అయితే కొత్త సీఈవో నియామ‌కం జ‌రిగే వ‌ర‌కు .. అబిద‌లి త‌న ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని ఆ కంపెనీ వెల్ల‌డించింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఇచ్చిన ఫైలింగ్ కంపెనీ ఈ విష‌యాన్ని …
పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్త రూపు: మంత్రి హరీష్ రావు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు కొత్తరూపును సంతరించుకున్నాయిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మారుద్దామని ఆయన ప్రజలకు సూచించారు. సంగారెడ్డి‌జిల్లాలో పల్లె ప్రగతిపై మంత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ…
బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీకి కసరత్తు ప్రారంభం
హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీకి ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 7 తేదీ వరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆయా శాఖల నుంచి 9వ తేదీ వరకు తమకు…